Take a fresh look at your lifestyle.

ప్రియుడిపై మోజుతో భర్త దారుణ హత్య

0 202

కంప్యూటర్ యుగంలో సోషల్ మీడియా డామినెట్  చేయడంతో మానవ సంబంధాలు దెబ్బ తింటున్నాయి.

పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న భార్య భర్తలు కూడా వివాహేతర సంబంధం పెట్టుకుని హత్యలు చేసుకుంటున్న సంఘటనలు కోకోల్లాలు.

ఇగో.. ఇక్కడ ప్రియుడి మోజులో పడిన భార్య తాళి కట్టిన భర్తను దారుణంగా హత్య చేసింది.

ప్రియుడిపై మోజు, భర్త దారుణ హత్య

విశాఖ జిల్లా : విశాఖపట్నంలో వాసవానిపాలేనికి చెందిన జ్యోతికి ఆరేళ్ల కిందట పెళ్లయింది. జ్యోతి తన ప్రియుడు నూకరాజుతో కలిసి భర్తను హతమార్చడానికి ప్లాన్ వేసింది. భర్తకు నిద్రమాత్రలిచ్చి అతను పడుకున్నాక ప్రియుడితో కలిసి తీగతో గొంతు బిగించి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని దహనం చేసి బూడిదను సముద్రంలో కలిపేసింది. తీరా భర్త కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు తెలిశాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking