Take a fresh look at your lifestyle.

కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతుబంధు వేశాం

0 182

రైతులకు రాష్ట్రంలో ఉచిత కరెంటు ఇస్తున్నాం

  • మంత్రి హరీష్ రావు కామెంట్స్

మెదక్ జిల్లా: రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు అందిస్తున్నాం.

రైతు బంధు ద్వారా 65 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్.

రైతు చనిపోతే రైతు బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి రైతు కుటుంబాన్ని ఆదుకుంటున్నాం.

98 వేల మంది రైతుల కుటుంబాలకు రైతు భీమా ద్వారా ఐదు లక్షలు ఇచ్చాం.

ఎండాకాలంలో కూడా హల్దీ వాగు చెక్ డ్యామ్ ల పై నుండి మత్తడి దూకుతుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో తూప్రాన్ లో మూడు మార్కెట్లు వచ్చాయి.

గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వారు ఒక్క మార్కెట్ కూడా ఇవ్వలేదు.

కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగుల, ఎమ్మెల్యేల, జీతాలు ఆపి రైతులకు రైతుబంధు వేశాం.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking