Take a fresh look at your lifestyle.

“డ్రమ్ సీడర్”యంత్రం పై అవగాహన

0 58

జనగామ జిల్లా,పాలకుర్తి మండల కేంద్రంలో క్రోత్త గా వచ్చిన “డ్రమ్ సీడర్”యంత్రంతో వరి విత్తనం విత్తడానికి 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుందని..ఈ వరి నాటు విత్తడం వలన కూలీల ఖర్చు తగ్గుతుందని.. ఇద్దరు రైతులు కలిసి 1 ఎకరం కేవలం 2 గంటలలో విత్తనాలు వేస్తారని..సాధారణ వరి నాటు కన్నా 10 రోజులు ముందుగా కోతకు వస్తుందని..ఈరకమైన పంటకు పురుగులు,తెగుళ్లు తక్కువగా సంక్రమింస్తుందని.. ఏ.ఇ. ఓ.బిట్ల సరిత  అన్నారు.రిపోర్టర్:జి.సుధాకర్.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking