రాడిసన్ డ్రగ్స్ కేసులో సినీనటి
నిర్దేశం, హైదరాబాద్
రాడిసన్ డ్రగ్స్ కేసులో సినీనటి లిషిగణేష్ పై కేసు నమోదైంది. డ్రగ్స్ పార్టీకి లిషిగణేష్ మరో వీఐపీ శ్వేత వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో లిషిగణేష్ సోదరి కూడా డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలున్నాయి. లిషిగణేష్ ను పిలిచి విచారిస్తామని పోలీసులు తెలిపారు. యూట్యూబర్స్ గా లిషిగణేష్, సుసితా గుర్తింపు పొందారు.