Take a fresh look at your lifestyle.

అఖిల పక్షం పార్టీల ఆధ్వర్యంలో 8వ రోజు నిరసన దీక్ష

0 56

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :- ఈరోజు భద్రాద్రికొత్తగూడెంజిల్లాకేంద్రం ,ధర్నా చౌక్ లో అఖిల పక్షం పార్టీల ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకోవాలని చేస్తున్న 8వ రోజు నిరసన దీక్షలో బాగంగా సిఐటీయు ఏర్పాటు చేసిన దీక్షా కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపి ,దీక్షను ఉద్దేశించి మాట్లాడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ నాయకులునాగాసీతారాములు,ఈకార్యక్రమములోజిల్లాకాంగ్రెస్‌ నాయకులు చింతలపుడి.రాజశేఖర్‌,మోతుకూరి.ధర్మారావు ,బాలశౌరి ,INTUC నాయకులు నాగభూషణం ,తుంపురు.వీరస్వామి,యువజన కాంగ్రెస్‌ నాయకులు షేక్‌.ఆబీద్‍,రాజశేఖర్‌‌,సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రజా నేత్ర న్యూస్ ఛానల్

Leave A Reply

Your email address will not be published.

Breaking