కార్యకర్తలు కష్టాలో అండగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్..

శ్రీకాకుళం జిల్లా,  ఎచ్చెర్లనియోజకవర్గం రణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పిన్నింటి శ్రీను తండ్రి మరణించిన కారణంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎచ్చెర్లనియోజకవర్గ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్. ఈ కార్యక్రమంలో రణస్థలంవైస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పైడి శ్రీనువాసరావు,బూత్ కమిటీ కన్వీనర్ చిల్ల వెంకటరెడ్డి,లోలుగు కృష్ణ,తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »