- పైసా పంచకుండా ప్రజలను ఆకర్షిస్తున్న స్వతంత్ర అభ్యర్థి
- వేలాది మందితో కరీంనగర్ లో నామినేషన్ ర్యాలీ
- ఎదురుగా ఆర్థిక సాయం చేస్తూ అండగా నిలుస్తున్న ఓటర్లు
- రాజకీయాల్లోకి వచ్చి 3 నెలల్లోనే...
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో అందరి దృష్టి కాంగ్రెస్ వైపు మళ్లింది. ఫిబ్రవరి 3 నుంచి నామినేషన్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ ఉండగా.. మార్చి 3న...
తెలంగాణ రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3 నుంచి నామినేషన్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ ఉండగా.. మార్చి 3న...
డీఎస్పీ మధనం గంగాధర్ స్టైలే వేరు. కరీంనగర్ పట్టభద్రుల నియోజక వర్గంలో ప్రచారంలో దూసుకు పోతున్నారు. అట్టడుగు వర్గం నుంచి వచ్చిన గంగాధర్ సక్సెస్ పుల్ పోలీసు ఆఫీసర్ గా ప్రజల మెప్పు...