తెలుగు మీడియాకు శ్రద్దాంజలి
మీడియాపై సోషల్ మీడియాలో అటాక్ చేస్తున్నారు నెటిజన్ లు.. కేంద్ర హాంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు భగిరత్ మైనర్ బాలికను అత్యాచారం చేసిన సంఘటనను కప్పిపెట్టి ప్రచారం చేశారని దుమ్మెత్తి పోస్తున్నారు. ముఖ్యంగా టీవీ 9, ఏబిఎన్, జీ న్యూస్ లోగోలు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాధితురాలి పక్షణ కాకుండా ఉద్దేశ్యపూర్వకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫ్యామిలీకి సహాకరిస్తున్న తెలుగు మీడియాకు శ్రద్దాంజలి అంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి డాక్టర్ ప్రభాకర్ చౌటీ పెట్టిన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. మరో పోస్ట్ కూడా వైరల్ గా మారుతుంది.
సిద్ధార్తి సుభాష్ చంద్ర బోస్ ఫేస్ బుక్ లో పోస్ట్ ఇదే.. దేశానికి హోం సహాయమంత్రి బండి సంజయ్ కొడుకు భగిరత్
అమ్మాయిల జోలికొచ్చినందుకు తోటివిద్యార్థులని కొట్టిన వీరుడు,
అటువంటి అంగబలం, అర్థబలం, పార్టీబలం వున్న ఒక యువకుడిమీద
ఒక సామాన్య మహిళ, తన టీనేజ్ దాటని మైనర్ కూతుర్ని ప్రయోగించి,
హనీట్రాప్ జరిపి, సదరు యువకుడిని రేప్ చేయించేలా చేస్తే
ఇక మామూలు వ్యక్తుల కొడుకులకి భరోసా ఎక్కడ?
శబ్బాస్, మీడియా!
అడగండి, నిగ్గదీసి అడగండి!
థూ.మీ.బ.చె. అంటూ తెలుగు మీడియాపై నిప్పులు కక్కారు.





