Take a fresh look at your lifestyle.
Browsing Tag

PRAJAANETRA

పోలవరం పనులు పరిశీలించిన ప్రాజెక్టు అథారిటీ

పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పరిశీలించింది. తొలుత ప్రాజెక్టుకు వద్దకు చేరుకున్న పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని బృందానికి ప్రాజెక్టు ఇంజినీర్లు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఈవో…

కైరుప్పల హమాలీ సంఘం ఆధ్వర్యంలో బేగారి నరసన్న కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం

ఆస్పరి కైరుప్పల గ్రామానికి చెందిన బేగారి నరసన్న అమాలి కార్మికుడు నిన్న రాత్రి అనారోగ్యంతో మరణించిన నరసన్న కుటుంబానికి కైరుప్పల హమాలీ సంఘం తరఫున పదివేల రూపాయలు ఆర్థిక సహాయం సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి, ఏఐటీయూసీ తాలూక కార్యదర్శి…

స్తంభాన్ని-ఢీ-కొన్న కారు

కృష్ణాజిల్లా :తిరువూరు శివారు పిటి కొత్తూరు వద్ద స్తంభాన్ని-ఢీ-కొట్టిన కారు..కారులో ప్రయాణిస్తున్న వ్యక్తుల క్షేమం..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

మన ఊరికే మన- గురుకులం

చిట్యాల మునిసిపాలిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిప్పర్తి గురుకుల ప్రిన్సిపాల్ గాదె లింగస్వామి ఆధ్వర్యంలో లో నిర్వహించిన యురేక 2020 అనే కార్యక్రమన్నీ ప్రారంభించిన సుప్రీం స్వేరో గురుకులాల సెక్రెటరీ డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్…

వైసీపీ నాయకులకు కార్యకర్తలకు సవాల్ విసిరినా జనసైనికులు

పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసైనికులు సుమారు 1000 ఆక్సిజన్ సిలెండర్ కిట్లు ప్రభుత్వనికి ప్రభుత్వానికి చెయ్యటం జరిగింది ..అదేవిధంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తమ ప్రభుత్వనికి 2000 ఆక్సిజన్…

“వైయస్ఆర్ అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్”

ఎమ్మిగనూరు పట్టణంలోని YWC గ్రౌండ్ లో "వైయస్ఆర్ అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్" లో ఇన్యాగ్రేషన్ మ్యాచ్ ప్రారంభించిన మన ప్రియతమ నాయకులు, రైతు బిడ్డ, నియోజకవర్గ సీనియర్ నాయకుడు "ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి" గారు, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర…

ట్రెండ్స్ షాపింగ్ మాల్ ఎదుట సీపీఎం ధర్నా

రిలయన్స్ ఉత్పత్తులను బై కాట్ చేయండి సిపిఎం మధిర పట్టణంలోని ట్రెండ్స్ షాపింగ్ మాల్ ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో మోడీ అంబానీ ఆదోని…

“డ్రమ్ సీడర్”యంత్రం పై అవగాహన

జనగామ జిల్లా,పాలకుర్తి మండల కేంద్రంలో క్రోత్త గా వచ్చిన "డ్రమ్ సీడర్"యంత్రంతో వరి విత్తనం విత్తడానికి 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుందని..ఈ వరి నాటు విత్తడం వలన కూలీల ఖర్చు తగ్గుతుందని.. ఇద్దరు రైతులు కలిసి 1 ఎకరం కేవలం 2 గంటలలో…

సద్దాం కుటుంబాన్ని పరామర్శించిన హైకోర్ట్ అడ్వకేట్ ఉమేష్ చంద్ర

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి కి చెందిన మహమ్మద్ సద్దాం తాత మహమ్మద్ పకీర్ డిసెంబర్ 17 గురువారం రోజున అనారోగ్యంతో మరణించడంతో విషయం బెస్త నరేష్ ద్వారా తెలుసుకొని అంత్యక్రియల కోసం పదివేల రూపాయలు పంపడమే…

గ్రామాలో రీ సర్వ్ పై రైతులకు అవగాహనా

కర్నూల్ జిల్లా ప్యాపిలి మండలంలోని పెద్దపుద్దిళ్ళి గ్రామంలో గ్రామా సభ నిర్వహించి ఈ సభలో డిప్యూటీ తహశీల్దార్ మారుతి మాట్లాడుతూ రిసర్వై వళ్ళ రైతులకు దళారీ వ్యవస్థకు స్వస్థి పలుకుతూ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అవినీతికి తావులేకుండా రిసర్వే…
Breaking