- ఎమ్మల్సీ జీవన్ రెడ్డికి మళ్లీ టికెట్ అనుమానమే
- కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర పోటీ.. టికెట్ ఎవరికో..?
- టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందా..?
త్వరలో...
కరీంనగర్ పట్టభద్రుల నియోజక వర్గ అభ్యర్థి డీఎస్పీ గంగాధర్ ఓటర్ల నాడిని పట్టుకున్నారు. పట్టభద్రులైన ఓటర్లలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఓటుకు నోటు, మద్యం సరఫరా, విందులు అనే సంస్కృతికి స్వస్తీ...
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాజకీయ పార్టీల హడావుడి మామూలుగా ఉండదు. కానీ ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్-కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో పరిస్థితి మరోలా ఉంది. పెద్ద పెద్ద రాజకీయ పార్టీలను వెనక్కి నెట్టి.. ఏ పార్టీకి అనుబంధం...