Take a fresh look at your lifestyle.

మేడారం భక్తులకు రైల్వే శాఖ శుభవార్త ..

0 16

మేడారం భక్తులకు రైల్వే శాఖ శుభవార్త ..

నిర్దేశం, హైదరాబాద్: ఈ నెల 21 ములుగు జిల్లా లో ప్రారంభం కానున్న మేడారం జాతర సందర్బంగా  ప్రత్యేక జన సాధారణ రైళ్లు నడపనున్నట్లు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు ఐదు రోజుల పాటు, అలాగే నిజామాబాద్ నుంచి వయా సికింద్రాబాద్, వరంగల్ మధ్య 4 రోజుల పాటు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking