ఏఐసీసీ అధిష్ఠానం.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ ను నియమించింది. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ రాబోతున్నారు. 2009లో మధ్యప్రదేశ్లోని మాండసోర్ నుంచి మీనాక్షి నజరాజన్ ఎంపీగా కొనసాగారు. దీపాదాస్...
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో అందరి దృష్టి కాంగ్రెస్ వైపు మళ్లింది. ఫిబ్రవరి 3 నుంచి నామినేషన్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ ఉండగా.. మార్చి 3న...
డిజిటల్ ప్రపంచంలో ప్రజలకు ముఖ్యమైన, నిజమైన, అవసరమైన సమాచారాన్ని చేరవేయడమే లక్ష్యంగా ఏర్పడిన వైడ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ను మాజీ డీసీపీ సుంకర సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
నిర్దేశం-వైడ్ టీవీ...
తెలంగాణ రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3 నుంచి నామినేషన్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ ఉండగా.. మార్చి 3న...
డీఎస్పీ మధనం గంగాధర్ స్టైలే వేరు. కరీంనగర్ పట్టభద్రుల నియోజక వర్గంలో ప్రచారంలో దూసుకు పోతున్నారు. అట్టడుగు వర్గం నుంచి వచ్చిన గంగాధర్ సక్సెస్ పుల్ పోలీసు ఆఫీసర్ గా ప్రజల మెప్పు...