Take a fresh look at your lifestyle.

మూడు రోజులు అంతర్జాతీయ సెమినార్‌ రామాయణంపై గ్లోబల్ కాంటెస్ట్

0 12

మూడు రోజులు అంతర్జాతీయ సెమినార్‌

రామాయణంపై గ్లోబల్ కాంటెస్ట్

  • చిన్నజీయర్‌ స్వామి

    నిర్దేశం, హైదరాబాద్,
    సమతా మూర్తి రెండో వార్షికోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయ సెమినార్‌ మూడు రోజులు పాటు నిర్వహించనున్నట్టు చినజీయర్‌ స్వామి తెలిపారు. ప్రపంచదేశాలకు చెందిన వైజ్ఞానికులు ఈ సదస్సులో పాల్గొంటారని వెల్లడించారు. పార్లమెంట్‌ కొత్త భవనంలో అడుగుపెట్టిన పాలకులకు ఈ సందర్భంగా చిన్నజీయర్‌ స్వామి మంగళశాసనాలు తెలిపారు. సమతామూర్తి రెండో వార్షికోత్సవం సమతా కుంభ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్టు చిన్నజీయర్‌ స్వామి ప్రకటించారు. వీటితో పాటు ఈ ఏడాది దసరా నుంచి సమతామూర్తి సన్నిధిలోని దివ్యదేశాల్లో ప్రత్యేక సేవల్లో పాల్గొనే అవకాశం భక్తులకు కల్పిస్తున్నట్టు చిన్నజీయర్‌ స్వామి వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking