గతంలో ఎల్.కే అద్వాణీని ప్రధాని కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. దాంతో ప్రధాని అవకాశం అటల్ బిహారీ వాజిపేయికి దక్కింది. ఇక ఈసారి కూడా ఈ విషయంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించనున్నారు
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో (EVM) పోలైన ఓట్ల లెక్కింపు ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ (ETPB), పోస్టల్ బ్యాలెట్ (PB) కౌంటింగ్ ప్రారంభమైన అరగంట తర్వాత ప్రారంభమవుతుంది
అసెంబ్లీ ఎన్నికలలో సోషల్ మీడియా జోష్..
తలలు పట్టుకుంటున్న నేతలు..
అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు ధ్యేయంగా బీఆర్ ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా గతంలో రెండు మార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్...
తుక్కుగూడలో ఉద్రిక్తత
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. శ్రీశైలం హైవే ఫ్యాబ్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు....