ఏలుగు బంటి దాడిలో వ్యక్తికి గాయాలు
కామారెడ్డి, మే 27 : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజి వాడి శివారులో ఎలుగుబంటి కలకలం రేపింది. సాయిలు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేయడంతో అతనికి
తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించానే. సమాచారం ఫారెస్ట్ అధికారులకు అందడంతో వారు విచారణ చేస్తున్నారు. రు జిల్లా