తిరుపతి దర్శనం కోసం వెళ్లే వారికి గుడ్ న్యూస్

27న తిరుమలలో ప్రత్యేక దర్శన టికెట్ల కోట విడుదల

తిరుమల, మార్చి 25 :తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్.. మార్చి 27న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల తేదిని ప్రకటించింది టిటిడీ. తిరుమల శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు సంబంధించిన ఏప్రిల్ నెల కోటాను మార్చి 27వ తేదీన ఉదయం 11 గంటలకు టిటిడి ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!