ఘోర రోడ్డు ప్రమాదం నలుగురి మృతి

తిరుపతి జిల్లా : చంద్రగిరి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం,

4 గురు మృతి. తిరుపతి నుంచి కాణిపాకం వెళుతుండగా అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న వ్యాన్. ఈ ప్రమాదంలో నలుగురు మృతి. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు……

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!