కడపజిల్లా ఖాజీపేట నందు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి నూతన విగ్రహం ఏర్పాటు చేయాలని మైదుకూరు మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి డా డి ఎల్ రవీంద్రారెడ్డి...
కర్నూలు జిల్లాకృష్ణగిరి మండలం లోని స్థానిక వై.కె.పి కార్యాలయంలో సెక్రెడ్ సంస్థ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన 11 మంది మహిళా వికలాంగులతో కృష్ణగిరి మండల మహిళా వికలాంగుల సమాఖ్యను ఏర్పాటు చేశారు....
కర్నూలు జిల్లా మంత్రాలయం మంత్రాలయంలో యువతరం ముందుకు రావాలని రక్తదానం చేసి ప్రాణ దాతలు కావాలని వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షులు జి. భీమిరెడ్డి, ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల...
కాటారం మండలం భారతీయ జనతాపార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జ్ రేండ్ల సనత్ కుమార్ ఆధ్వర్యంలో కాటారం మండలం చింతకాని ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యురాలు కుడుముల విజయారెడ్డి ఈరోజు హైదరాబాద్ లో భారతీయ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- సుజాతనగర్ లో నీ సింగభూపాలెం చెరువు లో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం క్రింద 100% రాయితీ పై రొయ్యలు పిల్లలు ను తన చేతుల మీదుగా చెరువులోకి...