శ్రీకాకుశం జిల్లా విభజన వలన ఉపాధి కలిగే పారిశ్రామిక వాడ మరియు విద్యా సంస్థలు కలిగిన నియోజకవర్గం హెచ్చేర్ల మరియు ఇప్పుడిప్పుడే అంతంత మాత్రం అభివృద్ధి దశలో బలపడుతున్న రాజాం నియోజకవర్గం, జిల్లా...
ఎమ్మిగనూరు పట్టణంలో టౌన్ బ్యాంక్ సమీపం నందు ఉన్న గ్రంధాలయ శాఖ లో "చదవడం మాకిష్టం" అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు, రైతు బిడ్డ, నియోజకవర్గ సీనియర్ నాయకుడు...
పెనిమిళ్ల ఉప్పునుంతల ఈనెల 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా దేవుణ్ణి ఆశీర్వాదంతో 100రోజులు ఉపవాసం ఉండి నేడు దీక్ష విరమించుకున్న సందర్భంగా మండల పరిధిలోని పెనిమిళ్ల గ్రామంలో ఆనంద క్రిస్మస్ పండుగ అనే...
రణస్థలం మండలం జే.ఆర్.పురం పంచాయతీ వెంకటేశ్వర కాలనీ నివాసి తిప్పాన వెంకట సత్యం,వయస్సు 50 సంవత్సరాలు. చిరు వ్యాపారం చేసుకుంటూ భార్యా ముగ్గురు కుమార్తెలతో అద్దెఇంట్లోనే ఏదోలా జీవనం కొనసాగిస్తున్నాడు.ఆ కుటుంబం మీద...
ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందివ్వడం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసినదే జల జీవన్ మిషన్ అని మండల ఇంచార్జ్ మురళీ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోసిగిలోని మండల...