పాక్ – ఇండియా యుద్ధం
ఎస్-400 కీలకం.. ఎందుకంటే...?
నిర్దేశం, ఢిల్లీ :
మే 7-8, 2025 రాత్రి, పాకిస్తాన్ భారతదేశంలోని 15 నగరాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, మిసైల్స్తో దాడి చేసేందుకు ప్రయత్నించింది....
ఆపరేషన్ సిందూర్...పాకిస్తాన్లో యుద్ధ భయం
- యుద్ధానికి ప్రజల్లో మిశ్రమ స్పందన..
- దేనికైనా సై అంటున్న ఇండియా ఆర్మీ...
(యాటకర్ల మల్లేష్)
భారత సైన్యం మే 6వ తేదీన ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాకిస్తాన్, పాక్-ఆక్రమిత...
హైదరాబాద్లో నాలుగు ప్రాంతాల్లో సివిల్ మాక్ డ్రిల్
నిర్దేశం,హైదరాబాద్ :
పాకిస్తాన్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హైదరాబాద్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్డ్రిల్ నిర్వహించారు....
9 టెర్రర్ క్యాంప్లు.. జస్ట్ 24 నిమిషాల్లో ఖతం..
న్యూఢిల్లీ, నిర్దేశం:
భారతీయ పౌరుల ఊపిరి తీసి హాయిగా సేద తీరుతున్న ఉగ్ర మూకలను ఊచకోత కోసింది ఇండియన్ ఆర్మీ. సరిగ్గా తెల్లవారుజాము సమయంలో ఊహించని...
దాడికి సిద్ధమవుతున్న భారత్
- ఉగ్రవాదానికి గట్టి దెబ్బ ఇవ్వాల్సిందే
- వరుస సమీక్షల్లో ప్రధాని మోదీ
నిర్దేశం, న్యూఢిల్లీః
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీ.. వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు.. ఈ క్రమంలో జాతీయ...