AP

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలు

నవరత్నాల్లో మరో కీలక పథకానికి కేబినెట్‌ ఆమోదముద్ర వైయస్సార్‌ ఆసరాకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం ఏఫ్రిల్‌ 11, 2019 నాటికి బ్యాంకులకు బకాయిపడ్డ డ్వాక్రా అక్కచెల్లమ్మల రుణాలను నాలుగు వాయిదాలుగా చెల్లించనున్న ప్రభుత్వం...

అనంతపురం ట్రెజరీ ఉద్యోగి దాచిన బంగారు, వెండి ఆభరణాలు, నగదు భారీగా పట్టివేత

డ్రైవర్ బంధువు ఇంట్లో 8 ట్రంకు పెట్టెల్లో దాచిన వైనం మారణాయుధాలు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు మూడు 9 ఎం.ఎం ఫిస్టోల్స్ , 18 బ్లాంక్స్ రౌండ్లు, ఒక...

అనంతపురం జిల్లాలో నేడు (20.08.20) కోవిడ్ నమూనాలు సేకరించే ప్రాంతాలు

1. రాయదుర్గం (మున్సిపాలిటీ, మండలం) 2. బొమ్మనహాల్ 3. డి.హిరేహాల్ 4. గుమ్మగట్ట 5. కనేకల్ 6. రాకెట్ల పీహెచ్సీ 7. కౌకుంట్ల పీహెచ్సీ 8. కల్లుమర్రి పీహెచ్సీ 9. కదిరేపల్లి పీహెచ్సీ 10. హిందూపురం ఏరియా ఆసుపత్రి 11. శెట్టూరు పీహెచ్సీ 12. ధర్మవరం ఏరియా ఆసుపత్రి 13....

నాణ్యతలేని రోడ్లు వేసిన కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలి: సిపిఐ మండల కార్యదర్శి బోయిని

తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామ శివారులో గల డబల్ రోడ్డు గత నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సగం రోడ్డు పూర్తిగా కూలిపోవడం జరిగింది, ఇది ముమ్మాటికి కాంట్రాక్టర్ నాణ్యత లేని...

అమరావతి, గోదావరి ముంపు ప్రాంతాల ఏరియల్ సర్వేలో సిఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం గోదావరి జిల్లాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి పేర్నినాని ఉన్నారు. అంతకుముందు గోదావరి వరద...
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Hot Topics

Translate »