నవరత్నాల్లో మరో కీలక పథకానికి కేబినెట్ ఆమోదముద్ర
వైయస్సార్ ఆసరాకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం
ఏఫ్రిల్ 11, 2019 నాటికి బ్యాంకులకు బకాయిపడ్డ డ్వాక్రా అక్కచెల్లమ్మల రుణాలను నాలుగు వాయిదాలుగా చెల్లించనున్న ప్రభుత్వం...
తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామ శివారులో గల డబల్ రోడ్డు గత నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సగం రోడ్డు పూర్తిగా కూలిపోవడం జరిగింది, ఇది ముమ్మాటికి కాంట్రాక్టర్ నాణ్యత లేని...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గోదావరి జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి పేర్నినాని ఉన్నారు.
అంతకుముందు గోదావరి వరద...