Take a fresh look at your lifestyle.

సీఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ పై కేసులు నమోదు

0 18

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో
సీఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ పై కేసులు నమోదు

పోలీస్.. ఖాకీ డ్రెస్ వేసుకుని ఏదైనా చేయచ్చు అనుకునే వారికి ఇకముందు చుక్కలు కనిపిస్తాయి. హైదరాబాద్ పోలీసు కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి తప్పు చేసినోళ్లు పోలీసులైనా కఠినంగా శిక్షిస్తారనే పేరుంది. పోలీసులపై ఫిర్యాదులు అందితే విచారణ జరిపించి చట్ట ప్రకారం శిక్షిస్తారని అతనికి పేరుంది.

ఇగో.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో సీఐ ప్రసాద్ తో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓ రియల్ ఎస్టెట్ వ్యాపారిని ఇద్దరు కానిస్టేబుల్స్ తో కలిసి సీఐ ప్రసాద్ కిడ్నాప్ చేసి తీవ్రంగా చితుకబాదారని పోలీసులకు ఫిర్యాదు అందింది. అంతే.. చట్టం అందరికి సమానం అని చెప్పడానికే పోలీసులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
థాంక్స్ పోలీసు కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి సాబ్..

Leave A Reply

Your email address will not be published.

Breaking