అమరావతి/న్యూఢిల్లీ : జనవరి 16న పార్టీలకు రాన్ని ప్రదర్శించడానికి ఈసీఐ ఆహ్వానం.
తెలుగుదేశం పార్టీ తరుపున పయ్యావుల కేశవ్, వేమూరి రవి కుమార్ హాజరుకానున్నారు
వలస ఓటర్ల కోసం రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ప్రోటోటైప్ను ఎన్నికల సంఘం జనవరి 16న రాజకీయ పార్టీల ప్రతినిధులకు ప్రదర్శించనుంది.
గుర్తింపు పొందిన ఎనిమిది జాతీయ పార్టీలను, 57 గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలను సోమవారం ఉదయం ప్రదర్శనకు ఈసీ ఆహ్వానించింది.
భారత ఎన్నికల సంఘం ఆహ్వానించిన 57 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ఆహ్వానం అందాయి.
టీడీపీ తరపున ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఏపీఎన్ఆర్టీ మాజీ అధ్యక్షులు వేమూరి రవికుమార్ హాజరుకానున్నారు.