బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మెళనంలో విషాదం
గుండెపోటుతో కార్యకర్త మృతి
యాదాద్రి, ఏప్రిల్ 21 : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామరం మండలంలోని చీకటి మామిడి బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటుచేసుకుంది కాంచల తండాకు చెందిన ధీరవత్ నాను సింగ్ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చిన నాను కు హార్డ్ ఎటాక్ రావడంతో తోటి కార్యకర్తలు ఆసుపత్రికి తరలింస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.