Take a fresh look at your lifestyle.

కల్వకుంట్ల కుటుంబం ఆబద్దం మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు

0 13

కల్వకుంట్ల కుటుంబం ఆబద్దం మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు

: ఎంపీ దర్మపురి అరవింద్
నిర్దేశం, హైదరాబాద్ : కల్వకుంట్ల కుటుంబం మాటలు తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ పిల్లకుంక ప్రధాని గురించి మాట్లాడుతున్నారన్నారు. ప్రధానమంత్రి మాట్లాడి మాటలను బీఆర్ఎస్, కాంగ్రెస్ లు వక్రీకరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ ది అని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసి కాంగ్రెస్ ఎందుకు వెనక్కి తీసుకుందని ఆయన ధ్వజమెత్తారు. ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ కాదా అని ఎంపీ అరవింద్‌ ప్రశ్నించారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking