అకాల వర్షాల బీభత్సం
వర్షంతో తడిసి ముద్దయిన ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలు
యాదాద్రి జిల్లాలో
యాదాద్రి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను కన్నీరు పెట్టిస్తున్నాయి. చౌటుప్పల్ మార్కెట్ యార్డులో రైతులు కళ్లముందు తమ ధాన్యం తడిసి ముద్దవుతుంటే...
ఎస్బీఐ ఏటీఎంలో చోరీ
12 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
యాదాద్రి, నిర్దేశం :
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం శివారులో గల దివిస్ కంపెనీ పక్కనే ఉన్న ఎస్బిఐ ఎటిఎం లో దొంగలు...