జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ పర్వం నిన్న మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. దీంతో చివరగా ‘గ్రేటర్’ బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 2,900 మందికిపైగా అభ్యర్థులు...
ఉదయం ఏడు గంటలకు పరుగులు తీసిన తొలి రైలు
మూసాపేట, భరత్నగర్ స్టేషన్ల మూసివేత
బుధవారం నుంచి మూడు కారిడార్లలోనూ సేవలు
ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ మెట్రో మళ్లీ...