తెలంగాణ రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3 నుంచి నామినేషన్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ ఉండగా.. మార్చి 3న...
కరీంనగర్ పట్టభద్రుల నియోజక వర్గ అభ్యర్థి డీఎస్పీ గంగాధర్ ఓటర్ల నాడిని పట్టుకున్నారు. పట్టభద్రులైన ఓటర్లలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఓటుకు నోటు, మద్యం సరఫరా, విందులు అనే సంస్కృతికి స్వస్తీ...
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాజకీయ పార్టీల హడావుడి మామూలుగా ఉండదు. కానీ ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్-కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో పరిస్థితి మరోలా ఉంది. పెద్ద పెద్ద రాజకీయ పార్టీలను వెనక్కి నెట్టి.. ఏ పార్టీకి అనుబంధం...