సికింద్రాబాద్ బీ అర్ ఎస్ పార్లమెంట్ సమావేశంలో రసాభాస
హైదరాబాద్
సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎన్నికల సమవేశం రసాభాసగా మారింది. గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసావంటూ రావుల శ్రీధర్ రెడ్డిపై జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అసహనం వ్యక్తం చేసారు.ఈ నేపధ్యంలో తో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, రావుల శ్రీధర్ రెడ్డి స్టేజి పైనే తిట్టుకున్నారు.