తిరుమలలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి శనివారం ఉదయం తిరుమల రచన అతిధి గృహం వద్ద గౌరవ పూర్వకంగా కలిశారు. మహాప్రస్థానం, కన్యాశుల్కం, సత్యశోధన పుస్తకాలను అందజేసి, దుశ్శాలువతో సత్కరించారు.
నిర్దేశం, తిరుమల