పుప్పాల్ గూడ లో ఉన్నతాధికారుల మధ్య వివాదం

పుప్పాల్ గూడ లో ఐఏఎస్, IPS వర్సెస్ HMDA అధికారులు

హైదరాబాద్, మే 7 : హైదరాబాద్ నగరం మణికొండలోని ల్యాంకో హిల్స్ సమీపం లో 100 ఫీట్ల లింక్ రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్న HMDA అధికారులను  ఐఏఎస్, IPS అధికారులు.

2007 సంవత్సరం లో సర్వే నెంబర్ 454 లో 57 ఎకరాల స్థలం ను ఆదర్శ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కి కేటాయించిన అప్పటి ప్రభుత్వం. తమకు కేటాయించిన స్థలం లో రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు అంటున్న IAS, IPS అధికారులు. మాస్టర్ ప్లాన్ ప్రకారం వంద ఫీట్ల రోడ్డు నిర్మాణాల పనులు చేస్తున్నారున HMDA అధికారులు.

మాస్టర్ ప్లాన్ రోడ్డును చూపి భారీగా హై రేజ్ అపార్ట్మెంట్ నిర్మాణాలకు అనుమతించిన HMDA. ససేమిరా రోడ్డు వేయవద్దని IAS, IPS అధికారుల పట్టు. రోడ్డు వేసి తీరుతాం అంటున్న HMDA అధికారులు ఈఈ విజయ్ కుమార్. సంఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు. పరిస్థితి ఉద్రిక్తతగా మారింది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!