బండి సంజయ్ అరెస్ట్- పోలీసులకు నోటీసులు

హెబియస్ కార్పస్ పిటిషన్‌పై

పోలీసులకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, ఏప్రిల్ 6 (వైడ్ న్యూస్) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ బీజేపీ హైకోర్టులో వేసిన హెబియస్​ కార్పస్​ పిటిషన్​ ఇవాళ విచారణకి వచ్చింది. బండి సంజయ్​ తరుపున వాదించిన న్యాయవాది పోలీసులు ఆయనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!