Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగిసిన వాదనలు

0 50

టిఎస్ హైకోర్టు : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ ఫై ముగిసిన వాదనలు..

తీర్పు రీజర్వ్ చేసిన హైకోర్టు..

లిఖిత పూర్వక వాదనలకు సమయం కోరిన దవే..

ఈ నెల 30 వరకు సడ్మిట్ చేయాలనీ హైకోర్టు ఆదేశం.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సింగిల్ బెంచ్ సిబిఐ కి ఇవ్వడాన్ని సవాలు చేసిన ప్రభుత్వం.

తీర్పు రీజర్వ్ చేసిన హైకోర్టు.

Leave A Reply

Your email address will not be published.

Breaking