తమిల్ సై సౌందరాజ్ గవర్నర్

ఇద్దరు బాలింతలు మరణించడం బాధ కరం

: తమిల్ సై సౌందరాజ్ గవర్నర్

మలక్ పేట ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మరణించడం బాధాకరమన్నారు గవర్నర్ తమిల్ సై సౌందరాజ్.

ఓ గైనకాలజిస్ట్ గా నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయన్నారు ఆమె.

ఆసుపత్రికి వెళ్లాలని అనుకున్నాను. కానీ పండుగ అని ఆగానన్నారు తమిల్ సై సౌందరాజ్.

గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలోనూ నలుగురు మరణించారన్నారు ఆమె తెలిపారు.

తెలంగాణలో జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో వసతులు మరింతగా మెరుగుపరచాలన్నారు. వైద్యరంగంలో వసతులు మెరుగవ్వడం లేదని చెప్పడం లేదు, కానీ ఇంకా మెరుగు పరచాలన్నారు ఆమె.

రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు తమిల్ సై సౌందరాజ్.  ప్రభుత్వ బిల్లులు పెండింగ్ కాదు, నా పరిశీలనలో ఉన్నాయన్నారు.

వర్సిటీ నియామకాల బిల్లులో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు తమిల్ సై సౌందరాజ్.

యూనివర్సిటి నియామకాల బిల్లు.. వివాదాలతో ఆలస్యం కారాదన్నదే నా భావన అన్నారు ఆమె.

ఈ తరహా విధానాలను గతంలో న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తం చేశాయన్నారు.

యూజీసీ కొన్ని అంశాలను ప్రస్తావించింది.

 

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!