-
ఆ 75 లక్షల సొమ్మును మాయం చేసిన పోలీసులెవరు..?
పోలీస్ స్టేషన్ లో సొమ్ములు మాయం చేసిన ఇంటి దొంగలెవరు..? కర్నూల్, మార్చి 30 (వైడ్ న్యూస్) దొంగతనం జరిగితే పోలీసులు వచ్చి ఆ దొంగలను పట్టుకుంటారు. ఇది అందిరికి తెలిసిన నిజం. కానీ.. కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ లో దొంగల నుంచి రికవరి చేసిన రూ. 75 లక్షల సొత్తు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2021 జనవరి 28వ తేది రాత్రి కర్నూలు మండలం పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద ఎస్ఈబి…